చంద్రబాబూ.. అసత్య ప్రచారాలు మానుకో
తాడేపల్లి: ఓ వైపు కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటూనే మరో వైపు రైతులకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. గురువారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో ఎక్కడా ఇబ్బంది రాకూడదని సీఎం ఆదేశించా…