హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్‌ :  నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. సికింద్రాబాద్‌, కంటోన్మెంట్, కూకట్‌పల్లి, మూసాపేట్‌ ఈసీఐఎల్‌, నాగారం, జవహార్‌ నగర్‌, కీసరలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. మరోవైపు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబా…
‘జనతా కర్ఫ్యూలో భాగస్వామ్యం కావాలి’
హైదరాబాద్‌ : రాష్ట్రంలో పెరుగుతున్న  కోవిడ్-19  కేసుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. శనివారం ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ.. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించామని పేర్కొన్నారు. జనతా కర్ఫ్యూలో స్వచ్ఛంగా పాల్గోనాలని ప్రజలకు విజ్ఞప్తి …
రజనీతో అవకాశం.. లారెన్స్‌ ఏం చేస్తాడో?
సౌతిండియా సూపర్‌స్టార్‌  రజనీ కాంత్‌  వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఒక చిత్రం రూపొందుతుండగానే మరో చిత్రాన్ని లైన్లో పెడుతున్నాడు ఈ సూపర్‌ స్టార్‌. ‘దర్బార్‌’తర్వాత శివ దర్శకత్వంలో రజనీ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. ఇక ఈ సినిమా అనంతరం ఖ…
అద్భుతం జరుగుతుందనుకున్నారు!
న్యూఢిల్లీ:  నిర్భయ కేసులో ఉరితీయ బడ్డ నలుగురు దోషులు అద్భుతం జరుగుతుందని చివరి నిమిషం వరకు అనుకున్నారని తీహార్‌ జైలు వర్గాలు వెల్లడించాయి. ఉరిశిక్ష వేయకుండా నిలిపివేస్తారని ఆశ పడ్డారని తెలిపాయి. కోర్టు నుంచి ఏమైనా సమాచారం వచ్చిందా అని పదేపదే అడిగారని జైలు అధికారులు వెల్లడించారు. శుక్రవారం తెల్లవార…
'కంటివెలుగు పథకం నిర్వీర్యంగా మారింది'
హైదరాబాద్‌ :  రాష్ట్రంలో కంటివెలుగు పథకం నిర్వీర్యంగా మారిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ  టీ. జీవన్‌రెడ్డి  శాసనమండలిలో ఆవేదన వ్యక్తం చేశారు. కంటివెలుగు పథకం కింద కంటి ఆపరేషన్లు ఎవరికి చేయడం లేదని, ఆరోగ్య శ్రీ రోగుల పట్ల కార్పొరేట్‌ ఆసుపత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్రం ప్రవే…
మారుతీరావు ఆస్తుల చిట్టా ఇదే..!
నల్గొండ:  మిర్యాలగూడ  ప్రణయ్‌ హత్య కేసు లో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆస్తుల వివరాలను మంగళవారం పోలీపులు కోర్టుకు సమర్పించారు. కాగా ఆదివారం హైదరాబాద్‌లో ఆర్యవైశ్య భవన్‌లో ఆయన ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం రోజున మిర్యాలగూడలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ఈ నేపథ…